వార్థ తుపాను ధాటికి విలవిల్లాడిన చెన్నై వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో చెన్నై నగరం చిగురుటాకులాగా వణికిపోయింది. తుపాను ధాటికి చెన్నైలో 10 మంది మృతిచెందారు.
- చెన్నైలో కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
- కూలిన చెట్లను తొలగిస్తున్న సిబంది
- నగర వ్యాప్తంగా 2వేలకు పై చిలుకు కూలిన చెట్లు
- పడిపోయిన హోర్టింగ్ లు, కూలిన విద్యుత్ స్తంభాలు
- కరెంటు లేకపోవడంతో ప్రజల కష్టాలు.
- చాలా చోట్ల పనిచేయని సెల్ ఫోన్లు
- కురుస్తున్న భారీ వర్షాలు
- మూతపడిన పాఠశాలలు
- అధికారిక సెలవు లేకున్నా కార్యలయాల్లో కానరాని సిబ్బంది
- చెన్నైతో పాటుగా పుదుచ్చేరి, కాంచీ పురంలలోనూ భారీ వర్షాలు
- అల్లకల్లోంగా ఉన్న సముద్రం
- ఎగిసిపడుతున్న భారీ అలలు
- కొన్ని ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకుని వచ్చిన సముద్రం